Srisailam | ఈ నెల 10న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవంతో పాటు పుష్పార్చన ఏర్పాట్లపై శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. లోక కల్యాణం కోసం జరిపే ఉత్సవం, పుష్పార్చన ఆయా కైంకర్యాలన్నీ స్వ
Srisailam Temple | శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవోగా బుధవారం ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను గురువారం ఆలయ�
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎం శ్రీనివాసరావు నియామకమయ్యారు. దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈవో�