Srishailam | శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న( EO Lavanna ) తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రదోషక
Srisailam temple | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోతున్నది.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ.2,67,88,598 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్�
Srisailam | ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని అన్నారు.
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్
President Draupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘ప్రసాద్’ స్కీమ్�
Srisailam | శ్రీశైల క్షేత్ర పరిధిని ఖచ్చితంగా గుర్తించేందుకు అటవీశాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్�
EO Lavanna | శ్రీశైలం దేవస్థానం పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోతో ఎలాంటి సంబంధం లేదని ఈవో లవన్న స్పష్టం చేశారు. దేవస్థానం పేరిట జరుగుతున్న అసత్య ప్రచారాలను భక్తులు
Srishailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార