శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చ�
శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో షష్టి సందర్భంగా ఈవో లవన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి స్వామివారికి, కుమారస్వామికి అభిషేకాలు పుష్పార్చనలు
శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్రంలో ప్లాస్టీక్ వాడవాన్ని పూర్తిగా నివారించేందుకు ఆంక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్షేత్
శ్రీశైలం : శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో గురువారం
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్ర ప్రధానాలయ ప్రాంగణంలోని ఉమామహేశ్వర ఆలయం వద్ద భక్తులు నేరుగా దర్శనం చేసుకునేందుకు ఉమామహేశ్వర వ్రతాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. కోవిడ్ కారణంగా గతం
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రాభివృద్ధికి ఆలయ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పక సహకరించాలని ఆలయ ఈవో లవన్న కోరారు. శనివారం పరిపాలనా భవనంలో వ్యాపార సంఘంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురో�
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది మరియు శివసేవకులు ఉభయ దేవా�
శ్రీశైలం : ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక ప�
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగాయి. చివరి రోజు ఆదివారం చండీశ్వరస్వామికి షోడషోపచార క్రతువులు నిర్వహించారు. అనంతరం ఈవో లవన్న ఆధ్వర్యంలో
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మహోత్సవాలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో అధిక ధరలతో జరుగుతున్న విక్రయాలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం సాయంత్రం ఏడు ముఖ�
శ్రీశైలం : ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఓ వైపు స్పర్శ దర్శనాలు, మరో వైపు భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో దేవస్థానం మల్లికార్జున స్వామ�
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాల సందడి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. కాలినడక భక్త�