srisailam temple | భక్తుల నుంచి అధిక రుసుం వసూలు చేసినా, దళారులకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న హెచ్చరించారు. పలువురు యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి
Srisailam | భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి (శ్రీపాదవల్లభుడు) గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణాన్ని
Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం భక్తులు నేరుగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారితో మట్లాడేందుకు డయల్ యువర్ ఈవో (Dial Your EO ) కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవ�