సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్ పాలసీని అమలు చేస్తా�
ప్రజక్త్తా కోలి.. మహారాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. చిన్నప్పుడు తను రేడియో శ్రోత. ఆరో తరగతిలో ఉన్నప్పుడే.. పెద్దయ్యాక రేడియో అనౌన్సర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నది.
ఆహారం అనుకుని మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని మృతి చెందిన ఘటనలను చూసి ఆమె చలించింది. ఎలాగైనా తనవంతుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని తలచింది. పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగుల తయా�
ఇల్లంతకుంట స్కూల్కు గోల్డెన్ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇందన పొదుపు మంత్రంగా విద్యుత్త్, సౌరశక్తి వినియోగంపై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులకుగాను ఈ పురస్కారం వరించింది.
అడవి తల్లి ఒడిలో ఆహ్లాదాన్ని అందించేందుకు ఏక్లాస్పూర్ ఎకో పార్కు సిద్ధమైంది. నారాయణపేట మండలంలోని అటవీ ప్రాంతంలో రూ.2 కోట్ల వ్యయంతో కను‘బొమ్మలు’ మెరిసేలా.. 200 ఎకరాల ‘ఆనంద’నవనంలోసుందరం గా నిర్మించారు. వా�
ప్రకృతి పచ్చగా ఉంటేనే.. ప్రపంచం కళకళలాడుతుంది. జనం సంతోషంగా ఉంటారు. తరచూ థియేటర్లకు వెళ్తారు. అభిమాన తారల చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఎంత సెలెబ్రిటీలైనా కథా నాయికలూ సంఘజీవులే. భూగోళానికి ముంచ�
ఆధునిక పోకడలతో నిత్యం ప్రకృతిలో చోటు చేసుకుంటున్న మార్పులను తట్టుకునే విధంగా, వాతావరణంలోనూ సంభవిస్తున్న పెను మార్పులను ఎదుర్కొనేలా ప్రభుత్వ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతున్నది.
తెలంగాణ, తమిళనాడులో పర్యావరణహితమైన విధానాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నాయని, గ్రీన్ కవర్ కూడా భారీగా పెరిగిందని, గ్లోబల్ సిటీగా ఎదిగేందుకు పునరుత్పాదక, సహజ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే ప్రణాళికలను �
స్వరాష్ట్రంలో పచ్చదనం వికసిస్తున్నది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మానసిక ఆహ్లాదమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పట్టణాలకు పరిమితమైన పార్కుల సంస్కృతిని పల్లెకు పరిచయం చేసింది. జనం సేద తీరేం
వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతినబూనారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ, మార్పును స్వాగతిస్తూ మట్టి గణపతిని పూజించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
‘పేద విద్యార్థికి స్కూల్ కిట్.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి’ అన్న లక్ష్యంతో అమెజాన్, గివ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘రన్ ఫర్ చేంజ్'
ఓ మట్టి గణపయ్యా.. నీ బంటు నేనయ్యా, రంగులొద్దు.. హంగులొద్దు, ప్రకృతి హితాన్ని కోరే విధంగా పండుగలను జరుపుకుంటేనే పరమార్థం ఉందంటున్నారు రోటరీ క్లబ్ సభ్యులు. మట్టితోనే చేద్దాం.. మన గణపయ్యను, మన ఇంటిలోనే నిమజ్జ�