పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డా. ఏ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు.
అడవుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్స్ శాస్త్రవేత్త పరిమళన్ ప్రశంసించారు.
ఆమనగల్లు : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులంతా నడుం బిగించి ముందడగు వేయాలని సీఐ ఉపేందర్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ చేయాలని కోరుతూ శృతిలయ కల్చ�
environmental protection మన్సూరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపుల, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్�