వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు పొదిగిన ఆభరణాలను ధరించే స్తోమత ఎంత మందికి ఉంటుంది? ప్రకృతి ప్రసాదించే రంగురంగుల విత్తనాలను నగలకు జోడిస్తే.. జాతి రత్నాలైనా చిన్నబోవాల్సిందే. సంగీతాదేవి మనసులో మెరిసిన ఆ ఆల
పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రే అత్యంత కీలకమని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని రీసెర్చ్ �
సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పిత్తి.., ఉత్పాదకత.., కార్మికుల సంక్షేమమంతోపాటు పర్యావరణ పరిరక్షక్షణకూ కృషిచేస్తున్నది. వాతావరణం, నదీ జలాలు కాలుష్యం కాకుండా వేస్ట్ ప్లాస్టిక్ను తిరిగి పార్కింగ్ టైల్స్�
‘ప్రకృతి కోసం కలిసి నడుద్దాం..’ అంటూ ఆస్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఏర్పాటు చేసిన ‘వాక్ ఫర్ నేచర్' అంటూ ఆదివారం వాకథాన్ను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎటుచూసినా పరుచుకున్న పచ్చదనం, భారీ వృక్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చలహారాన్ని తొడుగుకున్నది. దశాబ్దాలుగా బోసిబోయి కనిపించిన జిల్లా హరితందాలు సంతరించుకున్నది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆర్టీసీ డీఎం కల్పన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆర్టీస�
‘రిడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ అర్ మం త్రాన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే నగరాలు, పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి శనివారాన్ని ర�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఐక్యరాజ్య సమి�
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ సంతోష్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కళాశాల ఆవరణలో పర్యావరణ
ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోఅదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ధాన్యం కొనుగోలుపై డీఆర్డీఏ, డీస
మనం చేస్తున్న చిన్న పొరపాట్లే పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నయి. తిరిగి మనకే అనర్థాలను తెచ్చిపెడుతున్నయి. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం ఫలితంగా యావత్తు పర్యావరణం దెబ్బతింటున్నది. దీనికి ఏకైక �
మనం వాడే వస్తువులలో చాలావాటిని రీసైకిల్ చేయవచ్చు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేన్నైనా రీసైకిల్ చేసి వాటిని మరో అవసరానికి వినియోగించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక�
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూనే ఇతర కార్యక్రమా�