వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతినబూనారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ, మార్పును స్వాగతిస్తూ మట్టి గణపతిని పూజించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
‘పేద విద్యార్థికి స్కూల్ కిట్.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి’ అన్న లక్ష్యంతో అమెజాన్, గివ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘రన్ ఫర్ చేంజ్'
ఓ మట్టి గణపయ్యా.. నీ బంటు నేనయ్యా, రంగులొద్దు.. హంగులొద్దు, ప్రకృతి హితాన్ని కోరే విధంగా పండుగలను జరుపుకుంటేనే పరమార్థం ఉందంటున్నారు రోటరీ క్లబ్ సభ్యులు. మట్టితోనే చేద్దాం.. మన గణపయ్యను, మన ఇంటిలోనే నిమజ్జ�
వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు పొదిగిన ఆభరణాలను ధరించే స్తోమత ఎంత మందికి ఉంటుంది? ప్రకృతి ప్రసాదించే రంగురంగుల విత్తనాలను నగలకు జోడిస్తే.. జాతి రత్నాలైనా చిన్నబోవాల్సిందే. సంగీతాదేవి మనసులో మెరిసిన ఆ ఆల
పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రే అత్యంత కీలకమని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని రీసెర్చ్ �
సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పిత్తి.., ఉత్పాదకత.., కార్మికుల సంక్షేమమంతోపాటు పర్యావరణ పరిరక్షక్షణకూ కృషిచేస్తున్నది. వాతావరణం, నదీ జలాలు కాలుష్యం కాకుండా వేస్ట్ ప్లాస్టిక్ను తిరిగి పార్కింగ్ టైల్స్�
‘ప్రకృతి కోసం కలిసి నడుద్దాం..’ అంటూ ఆస్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఏర్పాటు చేసిన ‘వాక్ ఫర్ నేచర్' అంటూ ఆదివారం వాకథాన్ను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎటుచూసినా పరుచుకున్న పచ్చదనం, భారీ వృక్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చలహారాన్ని తొడుగుకున్నది. దశాబ్దాలుగా బోసిబోయి కనిపించిన జిల్లా హరితందాలు సంతరించుకున్నది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆర్టీసీ డీఎం కల్పన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆర్టీస�
‘రిడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ అర్ మం త్రాన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే నగరాలు, పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి శనివారాన్ని ర�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఐక్యరాజ్య సమి�
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ సంతోష్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కళాశాల ఆవరణలో పర్యావరణ