దేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల నుంచి రెడీ టు ఈట్ ఫుడ్ వరకూ వస్తువుల అమ్మకాలు వృద్ధి చెందుతున్నాయి. తమను
పూణె ఆమె పుట్టిన ఊరు నేహా నర్ఖెడే ఆమె పేరు 39 ఏళ్లు ఆమె వయసు 4900 కోట్ల రూపాయలు ఆమె సంపద..
సొంత కష్టంతో ఎదిగిన అత్యంత సంపన్న భారతీయ మహిళల్లో 5వ స్థానం ఆమెది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెరీర్ని ప్రారంభించిన ఆమె త
మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వీ హబ్ సీఈవో పల్లచోళ్ల సీత తెలిపారు. శుక్రవారం వీ హబ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్�
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత గత పదేండ్లలో దాదాపు 56 కొత్త పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. ఆయా పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారి కోసం ప్రభుత్వం సబ్సిడీ ధరకు భూములను కేటాయించింద
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సవ్యసాచిలా కష్టపడాల్సిందే! కాలేజ్ టైమ్ అయిపోగానే పార్ట్టైమ్ కొలువులు చేయాల్సిందే! విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పరిపాటి అయిన ఈ విధానాన్ని హ�
గాడిద పాలు చిన్నపిల్లల్లో ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, కఫం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయని తెలిసిందే! వీటిని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకున్నది కోయంబత్తూరుకు చెందిన
Minister Errabelli | మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరిగి, సామాజికంగా గౌరవం దక్కేలా పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నా�
సుడిగాలి పర్యటనల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తదుపరి కార్యక్రమం గురించి ప్రిపేర్ కావడానికి కొద్ది సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
నిన్నమొన్నటి వరకూ ఓ సంస్థను నిర్వహించాలంటే.. పురుషుల సహజ లక్షణాలైన దూకుడు, తెగింపు, కఠిన స్వభావం తప్పనిసరి అని భావించేవారు. ఆధునిక మేనేజ్మెంట్ సిద్ధాంతకర్తలు ఆ వాదనను ఆమోదించడం లేదు. మహిళలోని సున్నితత�
వాళ్లిద్దరూ డిగ్రీ వరకు చదివారు అయితే అందరిలా ఎదో ఒక జాబ్ చేద్దామని కాలిగా కూర్చోలేదు. అదీ కరోనా కాలం ఉన్న ఉద్యోగాలే ఊడే పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ కాళ్లపై తామే నిలబడాలని నిశ్చయించుకున్నారు. రొటీన్ కి బిన్
దళిత, గిరిజన సామాజికవర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్�
ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేసుకొన్న ఐఐటీయన్లు ఉద్యోగులుగా మిగిలిపోకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.