ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేసుకొన్న ఐఐటీయన్లు ఉద్యోగులుగా మిగిలిపోకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.
ఆలోచనలు ఉత్తమంగా ఉంటే ఆవిష్కరణలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ సినీ నటుడు, ఇండియన్ ఇన్వెస్టర్ రానా దగ్గుబాటి అన్నారు. స్టార్టప్లతో సత్తా చాటాలని యువతకు పిలుపునిచ్చారు. నేటి తరం యువత తమ ఆలోచనలను ఆవిష్కరణల�
ఔత్సాహికులకు టీహబ్ శిక్షణ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగంలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు టీహబ్ ఆధ్వర్యంలో ఈవీ ఎంటర్ప్రెన్యూ�
యువత వ్యాపారవేత్తలుగా రాణించాలని, ఇందుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తుపై సృష్టమైన అవగాహన, లక్ష్యంతో ఉండాలని.. గొప్ప ఆలోచనలు, పట్టు
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికి 10 శాతం స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. పెట