ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీగెట్-2024లో ఇందూరు విద్యార్థిని ప్రతిభ చాటింది. ఎమ్మెస్సీ డాటాసైన్స్ విభాగంలో ప్రవేశానికి జరిగిన ప్రవేశపరీక్షలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంకును నగ�
సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆధరణ లభిస్తున్నది. సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిం�
CPGET 2024 | రాష్ట్రంలో పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) -2024 నోటిఫికేషన్ విడుదలైంది. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య క
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ, వసతి పొందడానికి ఆదివారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది.
ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఆదివారం బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బెల్లంపల్లి సీవోఈ బాలుర కళాశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 227 మంది �
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీ జనార్దన్ తెలిపారు.
ఎస్సీ గురుకులాలకు చెందిన 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కళాశాలల్లో ప్రవేశాలకు రెండోదశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీవోఈ గురుకులాల్లో 2024-25 ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కేం ద్రంలో ప్రశాంతంగా ముగిసింది.
సాంఘిక సంక్షేమ గురుకుల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను ఆదివారం జిల్లాలో నిర్వహంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది.
గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 11న నిర్వహించబ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సీవోఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాల్లో 5918 మంది విద్యార్థులకు గానూ 5774 మంది హాజరయ్యారు.
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం నిర్వహంచిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,254 మంది విద్యార్థులకు గానూ 12 పరీక్ష కేందాల్రను ఏర్పాటు చేయగా 1,657 మంది హాజరై పరీక�
2024-25 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడగించినట్లు సాంఘిక సంక్షేమ జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల భిక్షమయ్యగౌడ్ శుక్రవారం