మహాత్మా జ్యోతి బాఫూలే ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులంలో ప్రవేశాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు తెలిపారు
సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన వీటీజీ సెట్ 2022 పరీక్ష సాఫీగా ముగిసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 415 కేంద్రాల్లో ఉద�
BC residential schools | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానింస్తున్నది.
NEET | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET) పరీక్ష షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటి�
పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణలో పాల్గొనండి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన పిలుపునకు హైదరాబాద్ యువత నుంచి విశేష స్పందన �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటు
షాద్నగర్టౌన్ : తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష గడువు ఈ నెల 19వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నీతా మంగళవారం ఒక ప్రకటనలో తెలిప�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సెంటర్ కో-ఆర్డినేట
వికారాబాద్ : 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 21న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాల (మాడల్ స్కూల్)ల�
టీఎస్ ఆర్జేసీ సెట్| రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ఈ నెల 14న జరగనుంది.
MJPTBCW Entrance test: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు