గత బీఆర్ఎస్ సర్కార్ విద్యకు ప్రాధాన్యం కల్పించి ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఆదర్శ పాఠశాలల్లో(మోడల్ స్కూల్స్) ఆంగ్ల బోధనతో విద్య అందించడమే కా�
పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్లంలో నాణ్యమైన విద్యను పొందాలి అంటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మధ్య తరగతి, పేదరిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించని పరిస్
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 20 వరకు వీటీజీ సెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి డాక్టర్ శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఈ నెల 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్
AIFSET 2024 | ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో నేరాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో నేరపరిశోధనలో కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాల రేటు పెరుగుతున�
జవహర్ నవోదయ విద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 29న నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చొప్పదండి నవోదయ ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. చొప్పదండి మండల �
దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2023 పరీక్షను వచ్చే ఏడాది మే 7న నిర్వహించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్ - 2023) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్స�
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన అర్హత పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్నగర్ జిల్లాలో 2156మంది విద్య
ఉమ్మడి జి ల్లాలో గురువారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగిం ది. ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఏడు, నిజామాబాద్లో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో 2,812 మంది విద
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్