ఈ వేసవి సెలవుల్లో ఇంటినే ఎంటర్టైన్మెంట్ అడ్డాగా మార్చేద్దాం అనుకుంటున్నారా? అయితే.. ఇదిగో జెబ్రానిక్స్ నుంచి జెబ్ పిక్సా ప్లే 14 పేరుతో వచ్చిన ప్రొజెక్టర్పై ఓ లుక్కేయండి. దీన్ని ఇంట్లో సెటప్ చేసుకు�
Pradeep | టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్, హోస్ట్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్గా ఎన్నో షోలతో అలరించిన ప్రదీప్.. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముం�
2024.. భారతీయ చలనచిత్ర రంగంలో నారీశక్తి సంవత్సరమని అభివర్ణిస్తున్నది బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరా. గతేడాదిలాగే.. 2025 కూడా మహిళలకే చెందుతుందని ధీమాగా చెబుతున్నది.
తెలుగువాళ్లకు అవార్డ్ సినిమాలు తీయడం రాదని ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భాల్లో ఒక విమర్శ వినిపిస్తుంది. ఆడవాళ్లు సినిమా లాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఎదగడం కొంచెం కష్టం అనే మాటా వినిపిస్తుంది. ఇవి రెండూ తప్�
Bigg Boss | ఈ సారైనా అమ్మాయిలు గెలుస్తారేమో అనుకుంటే.. అది జరిగేలా కనిపించడం లేదు. ట్రెండ్స్ ప్రకారం ఈ సారి కూడా టైటిల్ కచ్చితంగా అబ్బాయిలు గెలుస్తారని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా శోభా శెట్టిపై ముందు నుంచి అంచనాల�
కొవిడ్ వల్ల కుదేలైన ఎన్నోరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొవిడ్ కాకలో ఉండగానే సినీరంగాన్ని ఓటీటీ తీసిన దెబ్బ అంతా ఇంతా కాదు. పులి మీద పుట్రలా కరోనా కారణంగా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను ఓటీటీ �
నినాదంతో ఏర్పాటైన సంస్థ ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్. పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ.. చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ మహిళను న్యూయార్క్లో జరుగుతున్న వేడుకలకు ఆహ్వానించింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ప్రగతి. ఏ పాత్రలోనైనా తనదైన శైలి నటనతో మెప్పిస్తుంది. తాజాగా ‘ఎఫ్-3’ చిత్రంలో కీలక పాత్రలో నటించిందామె. వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా అ�
ఆటకు ఉంది టైం.. పాటకు ఉంది టైం అంటూ ఇటీవల ఒక సినీగీతం వినిపించింది. ఆ పాటలో చదువుకోవడానికి కూడా ఒక టైం ఉంటుందని రచయిత చెప్పాడో లేదో కానీ పిల్లలు చదవడానికి మాత్రం...
‘జాతిరత్నాలు’ సినిమాతో ఈ ఏడాది పెద్ద విజయాన్ని అందుకున్నారు హీరో నవీన్పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. కల్యాణ్శంకర�
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మధుర వైన్స్’. జయకిషోర్ బండి దర్శకత్వంలో రాజేష్ కొండెపు, సృజన యారబోలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 17న విడుదల కానుంద
శ్రీవిష్ణు, మేఘాఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. హితేశ్ గోలి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ నెల 19న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సమాజం దృష్టిలో సాఫ్ట్�