‘జాతిరత్నాలు’ సినిమాతో ఈ ఏడాది పెద్ద విజయాన్ని అందుకున్నారు హీరో నవీన్పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. కల్యాణ్శంకర�
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మధుర వైన్స్’. జయకిషోర్ బండి దర్శకత్వంలో రాజేష్ కొండెపు, సృజన యారబోలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 17న విడుదల కానుంద
శ్రీవిష్ణు, మేఘాఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. హితేశ్ గోలి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ నెల 19న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సమాజం దృష్టిలో సాఫ్ట్�