మండలకేంద్రలోని నార్త్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల నైపుణ్యత, బోధనతీరుపై తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముగ్దులవుతున్నారు. వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ఈ పాఠశాలకే పంపిస్తున్నారు. ఎనిమి�
KGBV | మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హులైన అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలన
రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఎదురీదుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల భారం మోయలేకపోతున్నాయి. విద్యార్థులు చేరక, అడ్మిషన్లు పెరగక కుదేలవుతున్నాయి.
“మన సంస్కృతితో కూడిన పుస్తకాల ఆధారంగానే పిల్లలకు మన చరిత్రను, వైభవాన్ని, మనదైన జీవన విధానాన్ని పరిచయం చేయగలం” ఇదే కోవలో బీఆర్ఎస్ సర్కారు రూపొందించిన తెలుగు వాచకాల ను పలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు అ�
మాతృభాష తెలుగు ఇక కనుమరుగు కానున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. అమ్మభాషను అధోగతి పాలు చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు చేస్తున్న కుట్రలే ఇందుకు నిదర్శనం.
ఇంగ్లిష్ మీడియం చదువులు పరిచయం కాకముందు పిల్లలు మాటలు నేర్చినప్పటినుంచి తెలుగులోనే చిట్టిపొట్టి పాటలు పాడుకుని ఆనందించేవాళ్లు. చుక్చుక్ రైలు వచ్చింది, చిట్టి చిలుకమ్మ, వానా వానా వల్లప్పా లాంటిపాటల�
Dinesh Prasad | ఆంగ్ల మీడియంపై తల్లిదండ్రులకున్న మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
పదో తరగతి మూల్యాంకనాన్ని బుధవారం నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు మూల్యాంకనం చేసి 12వ తేదీన క్యాంపును మ�
గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హెచ్.
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఈ నెల 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్
తెలంగాణ చరిత్ర-సంస్కృతి.. రాష్ట్రంలో ఏ ఉద్యోగం పొందాలన్నా ఈ సబ్జెక్టుపై సమగ్రమైన పట్టు సాధించాల్సిందే. గ్రూప్స్ ఉద్యోగాలు మొదలుకొని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల వరకు అభ్యర్థులు ఈ సబ్జెక్టుతో కుస్తీ �
స్వరాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు డిజిటల్ క్లాసులను పెట్టింది. మనఊరు-మన బడ�
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సర్కారు బడులు స్వరాష్ట్రంలో అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపురేఖలు మార్చుకున్నాయి.
స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేసి రిటైర్ కాగా మరి కొంత మంది రాజకీయ, వ్యాపార రంగా
వచ్చే నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్సు ఉద్యోగ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,204 పోస్టులకు ప్రభుత్వం నిరుడు డిసెంబర్ 30న నోటిఫికేషన్