Firing @ England : ఇంగ్లండ్లోని ప్లేమెత్ సిటీలో శనివారం కాల్పుల కలకలం (Firing @ England) రేగింది. జనాల మధ్య ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులతోపాటు ఓ చిన
లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్
ఇంగ్లండ్| ఇంగ్లండ్లో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లైమౌత్లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదేండ్ల చిన్నారి ఉన్నారు.
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును వీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు లండన్ బయల్దేరనున్నాడు. దాదాతో పాట
ప్రస్తుతం 52/1 l బుమ్రా పాంచ్ పటాకా నాటింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ఇంగ్లం
నాటింగ్హామ్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి బర్న్స్ .. కీప
India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ
నాటింగ్హామ్: ఇండియాతో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. భారత జట్టులోకి గాయపడ్డ శుభమన్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కూడా ఈ మ్యాచ్�
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి.. సుదీర్ఘ టెస్టు సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరిచి ఇంగ్లిష్ గడ్డపై సత్తాచాటా
డర్హం: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శిక్షణ కొనసాగిస్తున్న కోహ్లీసేన.. మంగళవారం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్
ఓల్డ్ ట్రాఫర్డ్ : పాకిస్థాన్తో జరిగిన మూడవ టీ20లో.. ఇంగ్లండ్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దీంతో 2-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ను కైవసం చేసుకున్నది. చివరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20
వేగంగా వ్యాపిస్తున్న నోరో 5 వారాల్లో 154 మందికి.. లండన్, జూలై 19: ఇంగ్లండ్లో కరోనా కేసులు తగ్గి ఆంక్షలు సడలించిన వేళ మరో వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఇంగ్లండ్లో ఐదు వారాల్లో 154 మంది నోరోవైరస్ బారిన పడ్డా�