గాయంతో మార్క్ వుడ్ దూరం లీడ్స్: ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగాన్ని గాయాల బెడద వేధిస్తున్నది. తొలిటెస్టును డ్రా చేసుకుని రెండో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ జట్టుకు
ఇండియాతో జరగనున్న మూడో టెస్ట్కు ముందు ఇంగ్లండ్( India vs England )కు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ టీమ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్కు దూరమయ్యాడు. బుధవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
స్వదేశమైనా.. విదేశమైనా.. ఫార్మాట్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా తాను దిగనంత వరకే. బరిలోకి దిగాడంటే ఇక చరిత్రే. ఈ డైలాగ్ మన హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్కు అతికినట్లు సరిపోతుందేమో. అరంగేట్రం చేసిన �
భారత్ అద్భుత విజయం సిరాజ్, బుమ్రా విజృంభణ ఇంగ్లండ్ 120 ఆలౌట్ ఆహా ఏమని వర్ణించగలం. టెస్టు క్రికెట్ మజా మరోమారు అభిమానులను కనువిందు చేసింది. వరుణుడి కారణంగా తొలి టెస్టులో విజయాన్ని చేజార్చుకున్న టీమ్ఇ
లండన్: బుమ్రా, షమీలు ఇంగ్లండ్కు చుక్కలు చూపించారు. షమీ తన టెస్ట్ కెరీర్లో రెండవ హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బుమ్రా కూడా అర్థశతకం వైపు పరుగులు తీస్తున్నాడు. ఇంగ్లండ్తో ( India Vs England )జరుగుతున్న ర
ఇంగ్లండ్తో రెండో టెస్టు భారత్ రెండో ఇన్నింగ్స్ 181/6 l 154 పరుగుల ఆధిక్యంలో కోహ్లీసేన లండన్: ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్ తమ విలువ చాటుతూ.. చక్కటి ఇన్నింగ్స్లు ఆడిన వేళ.. ట�
ఇంగ్లండ్ 391 ఆలౌట్ 27 పరుగుల ఆధిక్యం భారత్తో రెండో టెస్టు టెస్టు మ్యాచ్పై పట్టు ఎలా సాధించాలో చూపుతూ.. సెషన్ల వారిగా ఎలా గేర్లు మార్చాలో నేర్పుతూ.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో ఆచరణ�
Firing @ England : ఇంగ్లండ్లోని ప్లేమెత్ సిటీలో శనివారం కాల్పుల కలకలం (Firing @ England) రేగింది. జనాల మధ్య ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులతోపాటు ఓ చిన
లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్
ఇంగ్లండ్| ఇంగ్లండ్లో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లైమౌత్లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదేండ్ల చిన్నారి ఉన్నారు.
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును వీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు లండన్ బయల్దేరనున్నాడు. దాదాతో పాట