ట్వికెన్వాన్ : యాపిల్స్ కు ఆర్డర్ ఇవ్వగా టెస్కో సూపర్ మార్కెట్ నుంచి ఏకంగా ఐఫోన్ ఎస్ఈ రావడంతో ఆ వ్యక్తి ఉత్సాహంతో గంతులేశాడు. సూపర్ సబ్ స్టిట్యూట్ ప్రమోషన్ కింద యాపిల్స్ తో పాటు ఐఫోన్ ఎస్ఈ బహుమ�
2014 తర్వాత తొలిసారి.. షెడ్యూల్ వెల్లడించిన ఈసీబీ లండన్: ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు ఈ ఏడాది జూన్ 16 నుంచి చరిత్రాత్మక టెస్టు ఆడనుంది. 2014 తర్వాత టీమ్ఇండియా టెస్టు క్రికెట్ ఆడడం ఇదే తొలిసారి కానుంది. బ్రిస
దుబాయ్: ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల్లో రాణించిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది. ఐసీసీ ఈ ఏడాది జనవరిలో ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టగా వ
పుణె: సొంతగడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్పై టెస్టు, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న టీమ్ఇండియా..వన్డే సిరీస్లోనూ అదే తరహాలో ఇంగ్ల
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న చివరిదైన మూడో వన్డేలో భారత్కు శుభారంభం లభించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా మంచి రన్రేట్తో దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో 65/0తో నిలిచింది. ఓపెనర్ శిఖ
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డేమధ్యాహ్నం 1.30 నుంచి..ఇంగ్లిష్ జట్టును ఇప్పటికే రెండు ఫార్మాట్లలో ఓడించిన టీమ్ఇండియా.. వన్డేల్లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే.. కనీసం ఈ ఒక్క ట్రోఫీ అయి
పుణె: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా తొలి బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా
పుణె: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 66 పరుగ�
న్యూఢిల్లీ: ఆతిథ్య భారత్తో త్వరలో ఆరంభంకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్(ఈసీబీ) బోర్డు ఆదివారం ప్రకటించింది. కుడి మోచేతికి గాయం కావడంతో చికి