న్యూఢిల్లీ: భారత్తో కీలకమైన వన్డే సిరీస్కు ముందు ఇంగ్లాండ్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా భారత్తో త్వరలో జరిగే వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్ తొలి భాగం
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. చెరో రెండు విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్లో ఇంగ్లండ్పై విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా విజయం సాధించింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందిం
అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆశలు సజీవంగా ఉండాలంటే నాలుగో టీ20లో భారత్ తప్పక నెగ్గాల్సిందే. గత మ్యాచ్లో ఆల
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో రెండో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విదించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20
కోహ్లీ, ఇషాన్ మెరుపులు రెండో టీ20లో భారత్ జయభేరి మొదటి మ్యాచ్లో పరాజయం పాలై.. ఆ తర్వాత విజృంభించడాన్ని టీమ్ఇండియా అలవాటుగా మార్చుకున్నట్లుంది. రెండు రోజుల కింద ఇదే పిచ్పై బోల్తా పడ్డ కోహ్లీ సేన.. దెబ
అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుక�
అహ్మదాబాద్: పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్కు దూరమైన పాండ్యా.. తిరిగి బంతినందుకోవడం టీమ్ఇండియాకు శుభ