కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోగా, విదేశీ ఆటగాళ్లందరూ స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడే క్వారంటైన్లో ఉన్నారు. ఐతే ఐపీఎల్ -2021లో ఆ�
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించాడు.చేతి గాయం నుంచి కోలుకోవడంతో కౌంటీ క్రికెట్లో ఆర్చర్ ససెక్స్ తరఫున పోటీ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు. గాయ
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్లోనిమిగతా మ్యాచ్లు జరిగేది అనుమానంగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్లోని మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ విండోలో నిర్వహించడం బీ
లండన్: కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే తమ ప్లేయర్లు బరిలోకి దిగే అవకాశం లేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. భవిష్యత్ పర్యటనల ప్�
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఐతే భారత టెస్టు క్రి�
ట్వికెన్వాన్ : యాపిల్స్ కు ఆర్డర్ ఇవ్వగా టెస్కో సూపర్ మార్కెట్ నుంచి ఏకంగా ఐఫోన్ ఎస్ఈ రావడంతో ఆ వ్యక్తి ఉత్సాహంతో గంతులేశాడు. సూపర్ సబ్ స్టిట్యూట్ ప్రమోషన్ కింద యాపిల్స్ తో పాటు ఐఫోన్ ఎస్ఈ బహుమ�
2014 తర్వాత తొలిసారి.. షెడ్యూల్ వెల్లడించిన ఈసీబీ లండన్: ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు ఈ ఏడాది జూన్ 16 నుంచి చరిత్రాత్మక టెస్టు ఆడనుంది. 2014 తర్వాత టీమ్ఇండియా టెస్టు క్రికెట్ ఆడడం ఇదే తొలిసారి కానుంది. బ్రిస
దుబాయ్: ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల్లో రాణించిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది. ఐసీసీ ఈ ఏడాది జనవరిలో ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టగా వ
పుణె: సొంతగడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్పై టెస్టు, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న టీమ్ఇండియా..వన్డే సిరీస్లోనూ అదే తరహాలో ఇంగ్ల
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న చివరిదైన మూడో వన్డేలో భారత్కు శుభారంభం లభించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా మంచి రన్రేట్తో దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో 65/0తో నిలిచింది. ఓపెనర్ శిఖ
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డేమధ్యాహ్నం 1.30 నుంచి..ఇంగ్లిష్ జట్టును ఇప్పటికే రెండు ఫార్మాట్లలో ఓడించిన టీమ్ఇండియా.. వన్డేల్లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే.. కనీసం ఈ ఒక్క ట్రోఫీ అయి