ఆస్ట్రేలియాపై జయభేరి దుబాయ్: బౌలర్ల సమిష్టి కృషికి టాపార్డర్ దంచుడు తోడవడంతో టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. సూపర్-12 గ్రూప్-1లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 8 వ�
సిరియా అంతర్గత సంక్షోభం కారణంగా లక్షలాది బాలలు శరణార్థులుగా మారారు. వలస బాట పట్టారు. ఈ క్రమంలో వారికి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ కళాకారుల బృందం ‘లిటిల్ అమల్
ఎన్నారై | తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలు ఇంగ్లండ్లోని ఐలెస్బరీ(Aylesbury) ఘనంగా నిర్వహించారు. ఐలెస్బరీ తెలుగు సంఘం(ATC) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ, దసరా వేడుకలకు అంచనాలకు మించి 400 మంది హాజరయ్యారు.
David Amess | బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక లీ-ఆన్-సీలోని చర్చిలో డేవిడ్ అమీస్ ప్రార్థనలు చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో ఎంపీకి తీవ్ర రక్త�
T20 World Cup | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి రంగం సిద్ధమైంది.ఈ నెల 17 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్లోని గట్టిపోటీని తట్టుకునేందుకు
యాషెస్ సిరీస్పై ఈసీబీ లండన్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సోమవారం సమావేశమైన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ సిరీస్పై కొంత స్పష్టత
లండన్: ఇంగ్లండ్ టీమ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. తాను రిటైర్ అవుతున్న విషయాన్ని మొయిన్ అలీ ఇప్పటికే కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ �
ముంబై: ఈ నెల ఆరంభంలో మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరగాల్సిన అయిదవ టెస్టు మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ టెస్టు మ్యాచ్ను 2022లో నిర్వహించేందుకు ఇంగ్లండ్, ఇండియా క్రికెట్ బోర�
మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రే�