Virat Kohli - Yashasvi : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ వెళ్లారు. మ్యాచ్ ప్రారంభానికి మరో ఆరు రోజులు ఉండడంతో నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్
Ashes Test series : మరికొన్ని రోజుల్లో యాషెస్ టెస్టు సిరీస్(Ashes Test Series) మొదలుకానుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆసీస్ సీని�
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ ఐపీల్ తుది అంకానికి దూరం కానున్నాడు. వచ్చే నెలలో తన భార్య సారా కాన్పుకు స్వదేశానికి వెళ్తున్నందున మార్క్ వుడ్ అందుబాటులో ఉండడని జట్టు యాజమాన్యం తెలిపింద�
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది.
Vijay Mallya:కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభంలో ఉన్న సమయంలో.. దాని ఓనర్ విజయ్ మాల్యా విదేశాల్లో ప్రాపర్టీలను కొన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన 330 కోట్ల ప్రాపర్టీలను ఆయన సొంతం చేసుకున్నారు. త
New Zealand Test Team | ‘పోరాడితే పోయేది ఏమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప’. ఈ జగమెరిగిన నానుడిని న్యూజిలాండ్ (Newzealand క్రికెట్ జట్టు బాగా ఒంటపట్టించుకుంది. టీ20ల హోరులో అంతకంతకు ప్రాభవం కోల్పోతున్న టెస్టు ఫార్మాట్లో ఉన్న
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై బంగ్లాదేశ్ సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో బంగ్లా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే �
పొట్టి ఫార్మాట్లో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై బంగ్లా తొలిసారి టీ20 మ్యాచ్ గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన మొదటి టీ20లో బంగ్లా 6 వికెట్�
ENG vs BAN |బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 50 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. తొలుత షకీబల్హసన్ (75),
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ప్రస్తుతం ఇంగ్లాండ్ (England) లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాహుల్ (Rahul) బ్రిటన్ పార్లమెంట్ (British Parliament)లో ప్రసంగించనున్నారు.
అద్భుతం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో కలకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే మ్యాచ్. టెస్టు ఆట మజా ఏంటో రూచిచూపిస్తూ న్యూజిలాండ్, ఇంగ్లండ్ గెలుపు కోసం కడదాకా కొట్లాడాయి.
స్వదేశంలో పరుగులు చేయకుంటే ఎంతటి ఆటగాడికైనా విమర్శలు తప్పవని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. కెఎల్ రాహుల్కు కష్టకాలం నడుస్తున్నదని, అతడు త