పొట్టి ఫార్మాట్లో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై బంగ్లా తొలిసారి టీ20 మ్యాచ్ గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన మొదటి టీ20లో బంగ్లా 6 వికెట్�
ENG vs BAN |బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 50 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. తొలుత షకీబల్హసన్ (75),
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ప్రస్తుతం ఇంగ్లాండ్ (England) లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాహుల్ (Rahul) బ్రిటన్ పార్లమెంట్ (British Parliament)లో ప్రసంగించనున్నారు.
అద్భుతం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో కలకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే మ్యాచ్. టెస్టు ఆట మజా ఏంటో రూచిచూపిస్తూ న్యూజిలాండ్, ఇంగ్లండ్ గెలుపు కోసం కడదాకా కొట్లాడాయి.
స్వదేశంలో పరుగులు చేయకుంటే ఎంతటి ఆటగాడికైనా విమర్శలు తప్పవని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. కెఎల్ రాహుల్కు కష్టకాలం నడుస్తున్నదని, అతడు త
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. హ్యారీ బ్రూక్ (186), జో రూట్ (153 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (169 బంతుల్లో 184 బ్యాటింగ్; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీ బాదడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. బ్రూక్తో పాటు రూట్ (101 బ్యాటి
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. రెండు గ్రూపుల నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. మొదటి ఫైనల్లో ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా జట�
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయంకోసం రెండో ఇన్నింగ్స్లో 394 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ కేవలం 126 పరుగులకే కుప్పకూలింది.
సిక్కు యువరాణి ప్రిన్సెస్ సోఫియా దులీప్ సింగ్కు ‘బ్లూ ప్లాక్యూ’ గౌరవం దక్కింది. ఇంగ్లండ్లో చారిత్రక ప్రాధాన్యం ఉన్న వ్యక్తుల నివాసాలకు ఈ హోదా ప్రకటిస్తారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్నది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత అండర్-19 జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తనకు బర్త్ డే గిఫ్ట్గా వరల్డ్ కప్ ట్రోపీ కావాలని సభ్యులకు చెప్పింది. శనివారం నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్