ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. టెస్టుల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసిన ‘బజ్బాల్' శైలితో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే..ఆసీస్ అంతే దీటుగా సై అంటున్నద�
ఆసక్తికరంగా సాగుతున్న యాషెస్ తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఆదివారం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (126 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ కొట్టడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తున్నది. ఓవర్నైట్ స్కోరు 14/0తో శనివారం తొలి ఇన్నిం
David Warner : టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయంగా నిలిచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు కౌంట్డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ ఫైట్ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదు�
ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి కావలసిన పరుగులను కేవలం నాలుగు బంతుల్లోనే సాధించి ఇంగ్లండ్ విజయనాదం చేసింది.
Virat Kohli - Yashasvi : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ వెళ్లారు. మ్యాచ్ ప్రారంభానికి మరో ఆరు రోజులు ఉండడంతో నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్
Ashes Test series : మరికొన్ని రోజుల్లో యాషెస్ టెస్టు సిరీస్(Ashes Test Series) మొదలుకానుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆసీస్ సీని�
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ ఐపీల్ తుది అంకానికి దూరం కానున్నాడు. వచ్చే నెలలో తన భార్య సారా కాన్పుకు స్వదేశానికి వెళ్తున్నందున మార్క్ వుడ్ అందుబాటులో ఉండడని జట్టు యాజమాన్యం తెలిపింద�
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది.
Vijay Mallya:కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభంలో ఉన్న సమయంలో.. దాని ఓనర్ విజయ్ మాల్యా విదేశాల్లో ప్రాపర్టీలను కొన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన 330 కోట్ల ప్రాపర్టీలను ఆయన సొంతం చేసుకున్నారు. త