దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. రెండు గ్రూపుల నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. మొదటి ఫైనల్లో ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా జట�
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయంకోసం రెండో ఇన్నింగ్స్లో 394 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ కేవలం 126 పరుగులకే కుప్పకూలింది.
సిక్కు యువరాణి ప్రిన్సెస్ సోఫియా దులీప్ సింగ్కు ‘బ్లూ ప్లాక్యూ’ గౌరవం దక్కింది. ఇంగ్లండ్లో చారిత్రక ప్రాధాన్యం ఉన్న వ్యక్తుల నివాసాలకు ఈ హోదా ప్రకటిస్తారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్నది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత అండర్-19 జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తనకు బర్త్ డే గిఫ్ట్గా వరల్డ్ కప్ ట్రోపీ కావాలని సభ్యులకు చెప్పింది. శనివారం నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్
అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నందుకు జట్టంతా ఎంతో ఉత్సాహంతో ఉందని భారత జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తెలిపింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో టీమిండియా, ఇంగ్లండ్తో తలపడనుంది.
Funny Video | ఈ మ్యాచ్ సందర్భంగా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైయిర్ మరాయిస్ ఎరాస్మస్ కొన్ని క్షణాలపాటు మ్యాచ్ జరుగుతున్న సంగతి మర్చిపోయారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి చేరింది. ఎగబాకింది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలవ్వడంతో కివీస్ రెండో స్థానానికి పడిపోయింది.
ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్కు చేదు అనుభవం ఎదురైంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణించేందుకు సామ్ కరన్ను సిబ్బంది అడ్డుకున్నారు. అతనికి కేటాయించిన సీటు విరి�