అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నందుకు జట్టంతా ఎంతో ఉత్సాహంతో ఉందని భారత జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తెలిపింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో టీమిండియా, ఇంగ్లండ్తో తలపడనుంది.
Funny Video | ఈ మ్యాచ్ సందర్భంగా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైయిర్ మరాయిస్ ఎరాస్మస్ కొన్ని క్షణాలపాటు మ్యాచ్ జరుగుతున్న సంగతి మర్చిపోయారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి చేరింది. ఎగబాకింది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలవ్వడంతో కివీస్ రెండో స్థానానికి పడిపోయింది.
ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్కు చేదు అనుభవం ఎదురైంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణించేందుకు సామ్ కరన్ను సిబ్బంది అడ్డుకున్నారు. అతనికి కేటాయించిన సీటు విరి�