England Cricket : సుదీర్ఘ ఫార్మాట్లో బజ్బాల్ ఆటతో సంచలనాలు సృష్టించిన ఇంగ్లండ్ (England) ఆసియా గడ్డపై సిరీస్ కోల్పోయింది. ఈ ఓటమి బాధ నుంచి తేరుకునేందుకు ఇంగ్లండ్ మరో సిరీస్కు సిద్ధమైంది. టీమిండియాపై వరుస వ�
సొంతగడ్డపై పాకిస్థాన్ దుమ్మురేపింది. స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగిన ఇంగ్లండ్తో మూడో టెస్టులో పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ను పాక్ 2-1తో కైవసం చేసుకుంది.
భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ఖోఖో ప్రపంచకప్లో ఆయా జట్ల ప్రాతినిధ్యంపై ఆసక్తి ఏర్పడింది. జనవరిలో జరుగనున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచ పోరులో మొత్తం 24 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
England Cricket : పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ (England) వన్డే సవాల్కు సిద్దమవుతోంది. త్వరలోనే వెస్టిండీస్తో ఇంగ్లీష్ జట్టు వైట్ బాల్ క్రికెట్ ఆడనుంది. కానీ, రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) ఇంక�
సొంతగడ్డపై 11 టెస్టు మ్యాచ్ల అనంతరం (సుమారు మూడున్నరేండ్ల తర్వాత) పాకిస్థాన్కు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. స్వదేశంలో ఇంగ్లండ్తో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టును ఆ జట్టు 152 పరుగుల తేడాతో గెలుచుకు�
పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ముల్తాన్లో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 239/6తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు.. 291 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే చారిత్రక యాషెస్ టెస్టు సిరీస్ తదుపరి ఎడిషన్ (2025-26)కు సంబంధించిన షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. వచ్చే ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 8 దాకా ఈ సిరీస్ జర�
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. మంగళవారం దుబాయ్లో ఇంగ్లండ్తో జరిగిన గ్రూప్-బీ చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్కు చేరింది.