Jamie Smith : ఇంగ్లండ్ యువకెరటం జేమీ స్మిత్ (Jamie Smith) చరిత్ర సృష్టించాడు. తొలి సిరీస్లోనే వెస్టిండీస్పై సంప్రదాయ క్రికెట్ షాట్లతో ఆకట్టుకున్న స్మిత్ నాలుగో మ్యాచ్లోనే శతక గర్జన చేశాడు.
తదుపరి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ, 2025-27) సైకిల్ను భారత జట్టు ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టెస్టులతో ఆరంభించనుంది. ప్రస్తుత సైకిల్ (2023-25) వచ్చే ఏడాది జూన్తో ముగియనుండగా అప్పటికి టాప్-2ల�
England Cricket : స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు పెద్ద షాక్. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయంతో సిరీస్కు దూరం అయ్యాడు. దాంతో, వైస్ కెప్టెన్గా ఎంపికైన ఓలీ పోప్(Ollie Pope)ను సెలెక్టర�
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగబోయే టీ20 సిరీస్తో పాటు టీమ్ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్తో ఆడనున్న సిరీస్ వేదికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న ధర్మశాల
Srilanka Cricketers : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల(Srilanka Cricketers)కు టెస్టు సిరీస్ కంటే ముందే ఓ భయం పట్టుకుంది. లంక ఆటగాళ్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు.
వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో బ్రిటన్ అట్టుడుకున్నది. బ్రిటన్ దేశానికి చెందిన ముగ్గురు బాలికల మృతికి ఒక వలసదారుడే కారణమని ఆరోపిస్తూ ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్లో వలసదారుల వ్యతిరేక గ్రూ�