నగర శివారులోని పలు ఇంజినీరింగ్ కళాశాలలు, హాస్టళ్లు డ్రగ్స్కు అడ్డాగా మారుతున్నాయి. ఓ వైపు ఎస్వోటీ పోలీసులు మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోవడంతో నార్కోటిక్ పోలీసులు రంగంలోక�
డ్రగ్స్కు అలవాటుపడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నదని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్ అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారిని తమ దరిదాపుల
Capsule car | ‘జురాసిక్ వరల్డ్' సినిమా చూశారా? అందులో డైనోసార్ల నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి హీరో టీమ్.. టైర్లులేని ఓ క్యాప్సుల్ కారులో వెళ్లడం చూసి అబ్బురపడ్డాం కదూ.
సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ (సీసీఈఈఎం) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్కాలర్షిప్ పథకాన్ని ప్ర
ఐఐటీల్లో చదివిన వారందరికీ ఉద్యోగాలు పక్కా, లక్షల్లో, కొందరికి కోట్లలో ప్యాకేజీలు ఖాయం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. ఐఐటీల్లో చదివినవారిలో దాదాపు 40 శాతం మందికి క్యాంపస్ ప్�
విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి శిక్షణ, పరిశోధన ఎంతో అవసరమని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబోరేటరీ (డీఆర్డీఎల్) డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి అన్నారు.
ఐఐటీ హైదరాబాద్లో ఇన్వెంటివ్ 2024 నిర్వహించటం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, రెండురోజులపాటు నిర్వహించే మెగా ఇన్వెంటివ్ ఫెయిర్ను విజయవంతం చేస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేందుకు నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది.
‘తెలంగాణలో వ్యవసాయం బాగుంది. తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉన్నది. రైతులు కష్టపడి ఇష్టంగా సాగు చేస్తున్నారు. మా వద్ద యంత్రాలతో సేద్యం చేస్తున్నా తగిన ఫలితం ఉండదు. చెరువులు, కుంటల కింద వ్యవసాయం చేయడం బాగుంది. గ్
Telangana | గుర్తింపు పొందని గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లోని విద్యార్థుల సర్దుబాటుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నలుగురు ఉన్నతాధికారుల కమిటీ సిఫారసుల మేరకు విద్యార్థులను సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ మే�
గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీల విద్యార్థులకు ఉపశమనం కలుగనున్నది. రెండు వర్సిటీల్లోని విద్యార్థులను అదే యాజమాన్యం నడుపుతున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో సర్దుబాటు చేయనున్నారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తే వినడం తప్పా ఇంతవరకూ చూడలేదు. దీన్ని చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది’ అని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో �
టీ న్యూస్ తెలంగాణ ‘గోల్డెన్ ఎడ్యుకేషన్2023’ ఫెయిర్కు అపూర్వ స్పందన లభిస్తున్నది. హైదరాబాద్ నిజాం కాలేజీలో నిర్వహించిన ఈ ఫెయిర్కు రెండో రోజు శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చ�
అసోంలో (Assam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటిలోని (Guwahati) జలక్బారీ (Jalukbari) ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొట్టింద�