TS PGECET | హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ శుక్రవారం టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సు
విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నట్టు వై యాక్సిస్ కన్సల్టెన్సీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు.
ఒకవైపు కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తుండగా..మరోవైపు ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ మాత్రం వచ్చే ఏడాది వెయ్యి మంది ఇంజినీరింగ్ విద్యార్థులను నియమించుకోనున్నట్లు
RGKUT | ప్రభుత్వ స్కాలర్షిప్నకు అర్హతలేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40 శాతం మినహాయ�
పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ విద్యార్థులకు పర్యావరణ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థ ఈపీటీఆర్ఐతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సోమవారం ఒప్పందం కుదుర్చుకొన్నది.
చెత్త నుంచి సంపద సృష్టిని కేవలం నినాదానికే పరిమితం చేయకుండా వినూత్న ఆవిష్కరణతో తిరువనంతపురానికి చెందిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ బార్టన్ హిల్ విద్యార్ధులు సత్తా చాటారు.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల్లో భాగంగా కళాశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. పాలిటెక్నిక్ సెకండియర్ పూర్తిచేసి మధ్యలో ఆపేసిన వారికి డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఫెయిల
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ), బీఈ (సీబీసీఎస్), బీఈ (న
Engineering | ఇంజినీరింగ్ విద్యార్థులకు లెక్కలు రావట్లేదట. ఇంజినీరింగ్ సబ్జెక్టుల కన్నా కూడా గణితం సబ్జెక్టు నేర్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో ఇం
Old MLA quarters | హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉపయోగించి, అతి తక్కువ వ్యయంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్య�
TS EAMCET | ఈ నెల 20 నుంచి ఎంసెట్ ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 20, 21వ తేదీల్లో ప్రత్యేక విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మిగిలిన 26,073 సీట్ల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్