National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.
Enforcement Directorate: సుమారు 6210.72 కోట్ల డబ్బును.. యూకో బ్యాంకు మాజీ ఎండీ సుబోద్ కుమార్ గోయల్ దారి మళ్లించినట్లు ఈడీ ఆరోపణలు చేసింది. దీనికి బదులుగా గోయల్కు నగదు, స్థిరాస్తులు, లగ్జజీ వస్తువులు, హోటల్ బు�
‘గుజరాత్ సమాచార్' దిన పత్రిక యజమానుల్లో ఒకరైన బాహుబలి షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదు చేసింది. గుజరాత్లో అత్యధిక �
Enforcement Directorate: గోవాలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ను గుర్తించారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ప్రాపర్టీ
హైదరాబాద్లో రెండో రోజూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా సురానా ఇండస్ట్రీస్ అన�
Hyderabad | హైదరాబాద్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ దాడులు కలకలం రేపాయి. నగరంలోని నలుగు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సూరానా గ్రూప్ చైర్మన్, డ�
National Herald Case | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్�
Robert Vadra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల జప్తు ప్రక్రియను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం ప్రారంభించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అవినీతి వ్యవహారం మరోమారు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. హెచ్సీఏలో భారీ మొత్తంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ�
గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) 193 కేసులను నమోదు చేసిందని కేంద్రం మంగళవారం పార్లమెంట్కు తెలిపింది. ఈ కేసుల్లో నిందితులుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్య�
ED Summons | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన భార్య రబ్రీదేవి (Rabri Devi), కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది.