హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను సీఐడీ అధికారులు తొలిరోజు విచారించారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ కోరగా.. మల్కాజిగిరీ కోర్టు ఆరు రోజు�
Robert Vadra | ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్యాప్స్ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో విచారించనున్నది. ఈ మేరకు సోమవారం నుంచి పలువురికి విచారణకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. త�
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్న కేసులో పలువురు సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్ నమోదు చేసింది. సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
Revnth reddy | నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి చెప్తేనే సోనియాగాంధీ, రాహుల్గాంధీకి చెందిన యంగ్ ఇండియన్ సంస్థకు రూ.20 లక్షల విరాళం ఇచ్చానని ఆ పార్టీ నేత, 2019 ఎన్నికల్లో లోక్సభకు పోటీచేసిన గాలి అనిల్�
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. అసోస
DK Suresh | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు శివకుమార్ సోదరుడు డీకే సురేశ్కు సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.
అగ్రిగోల్డ్ బాధితులకు అతి పెద్ద ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారుల కృషితో లక్షల మంది ఖాతాదారులకు మేలు జరగనున్నది. 2018 నుంచి ఈడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆ�
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్ప
ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెండ్గా పట్టుబడ్డాడో ఈడీ అధికారి. ఒడిశాలోని డెంకనల్కు చెందిన స్టోన్ మైనింగ్ వ్యాపారి రతికాంత రౌత్పై ఈడీ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి ఆయన�
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య వ�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అన్ని హద్దులను దాటుతున్నదని, రాజ్యాంగంలోని సమాఖ్య పాలన భావనను అతిక్రమిస్తున్నదని సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్ర మద్యం లైసెన�
DK Shivakumar | బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.