Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )కు భారీ షాక్ తగిలింది.
Formula E Race | ఫార్ములా-ఈ కార్ రేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా-ఈ కార్ రేసు అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది.
కర్ణాటకలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది. వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన పాత్ర, ప్రమేయంపై ముఖ్యమైన ఆధారా�
సమాఖ్య వ్యవస్థలో ప్రతి విభాగానికి గుర్తింపు, పరిధి ఉండేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రూ.20 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారిపై తమి�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులలో నేర నిరూపణ శాతం తక్కువగా ఉండటం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ బె�
సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ 5 రోజుల కస్టడీ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆయనను నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపర్చారు.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కార్యాలయంతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వత�
MUDA | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మైసూర్ (Mysuru)లోని ముడా కార్యాలయంపై ఈడీ (Enforcement Directorate) అధికారులు దాడులు చేశారు (raids Mudas office).
Tamannaah Bhatia | హెచ్పీజెడ్ టోకెన్ మొబైల్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ నటి తమన్నా భాటియాను ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. యాప్ ద్వారా బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీలను మైని�
నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన యూ-బిట్ కాయిన్ దందా వివరాలను ఆ జిల్లా ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందజేసినట్టు తెలిసింది. ఈ ఆన్లైన్ మోసంలో తీగలాగితే ఒక్కొక్కరి డొంకలు కదులు�
Mahadev App Case | దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting App) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్ (Saurabh Chandrakar) తాజాగా అరెస్ట్ అయ్యారు.
Shilpa Shetty | మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్హౌస్ను ఖాళీ చేయాలని ఈడీ నో�
ముడా భూ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరికొందరు ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు ఫిర్యాదుదారులలో ఒకరైన ప్రదీప్ కుమార్ ఎస్పీ ఆరోపించార