రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సొమ్మును రాష్ట్ర ఉన్నతాధికారులు హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. లక్షలాది రూపాయల వేతనాన్ని నచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు.
యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి ఎస్ఈ వూడెపు రామారావు ఏసీబీకి చి క్కాడు. బుధవారం హైదరాబాద్లోని బోడుప్పల్లోని మేడిపల్లి మెడికల్ షాపు వద్ద గుత్తేదారుడి ను�
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాతి కట్టడాలే నిర్మించాలని బీఆర్ఎస్ పట్టణ నాయకులు సూచించారు. సిమెం ట్ కాంక్రీటు కట్టడాలుంటే ఆలయ చరిత్రతోపాటు భక్తుల మనోభావాలకు భంగం కలుగుతుందని చెప్పార�
మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వందేండ్ల కిందట ఇండ్లు కట్టుకున్నారని, దేవాదాయ శాఖవారు ఈ భూములు మావీ మీరు ఖాళీ చేసి వెళ్లాలని గ్రామస్తులకు కోర్డు నుంచి నోటీసులు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ జిల్లా అధ్య
దేవాదాయశాఖలో పనిచేసే అర్చకులు, పురోహితులు శాఖాపరమైన అనుమతి లేకుండా మరోచోట వైదిక పరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ సర్క్యులర్ జారీ చేశారు.
ఆ అధికారి ఆ ఆలయానికి వచ్చి నెలన్నర కూడా కాలేదు. అంతేకాదు.. ఆయన బాధ్యతలు ముగిసి ఇరవై రోజులు దాటింది. అయినా తన సామాజికవర్గానికి చెందిన మంత్రిగారి అండదండలతో ఇంకా సీటును వదలకుండా కూర్చున్న ఆ దేవాదాయ అధికారి అ�
Endowment | ఉత్తర తెలంగాణలోని అతి పెద్ద శివాలయమది. నిత్యం ఏదో ఒక అంశంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే ఈ ఆలయంలో ప్రస్తుతం ఉద్యోగుల ప్రమోషన్లు చర్చనీయాంశమయ్యాయి.
దేవాదాయ శాఖలో ఉద్యోగుల బది‘లీలలు’ జరుగుతున్నాయి. ఉన్నతాధికారులకు నచ్చినోళ్లకు అందలం ఎక్కిస్తూ వారు ఎంచుకున్న ఆలయానికి పంపిస్తున్నారని, మరికొందరికి మాత్రం నిబంధనల పేరు చెప్పి మొండిచేయి చూపుతున్నారనే
హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రముఖ అమ్మవారి దేవాలయమది. ప్రతీ నెల ప్రత్యేకించి ఆషాఢ,శ్రావణమాసాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు.
ఆలయాల నిర్వహణ, ఆస్తులు కాపాడే బాధ్యత నిర్వహిస్తూ.. ప్రజలకు సేవలు అందించాల్సిన కొందరు అధికారులు దేవుడి సొమ్ముకే ఎసరు పెడుతున్నారు. అలయానికి వస్తున్న ఆదాయంతో పాటు భక్తులు ఇచ్చే కానుకలను కొట్టేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామ�
ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత�