ఆంధ్రా సాములోరు ఎట్టకేలకు కరుణించారు. పామర జనంపై దయతలచి నోరు విప్పారు. వేద పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టారు. చివరికి వారు చెప్పింది ఎట్లున్నదంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్కో డ
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం కేంద్రం మాజీ మంత్రి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న నిత్యహారతిపై పూజారులతో ఆయన చర్చించారు.
ధూపదీప నైవేద్య పథకం ద్వారా పురాతన దేవాలయాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు శుక్రవారం ఒ�
కాంగ్రెస్ సర్కార్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. 2014 నుంచి దేవాలయాల్లో జరిగిన నియామకాలపై కాంగ్రెస్ సర్కారు ఆరా తీస్త
ఇప్పటికే కార్పొరేష న్ చైర్మన్ పదవులు, సలహాదారుల నియామకాల్లో రాష్ర్టేతరులకు పెద్దపీట వేసిన రేవంత్ ప్రభుత్వం, ఇప్పుడు మరో రాష్ర్టేతరుడిని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయశాఖ ధార్మిక సలహాదారుగా నియమిస్తూ ఉత�
దేవాదయ శాఖలో ధార్మిక సలహాదారుగా ఆర్ గోవింద హరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఈవోగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్త�
అది1938వ సంవత్సరం.ఘట్కేసర్ పట్టణంలో ఎంతో ఉన్నత ఆశయంతో గురుకుల్ రెసిడెన్షియల్ పాఠశాలను శ్రీ బన్సీలాల్ వ్యాస్ జీ ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా వేలాది మంది విద్యార్థులతో గురుకుల్ విద్య
Bhagya Lakshmi Temple | చార్మినార్, ఫిబ్రవరి 26 | చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ బాధ్యతలను ఇకపై దేవాదాయశాఖ చూసుకోనున్నది. ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యత ట్రస్టీల పరిధిలో ఉండగా.. దేవాయదాయశాఖ పరిధిలో కొనసా�
సొంత ఊరికి ఏదైనా చేయాలనుకున్న ఆ వ్యక్తికి ఆలోచన వచ్చిందే అదునుగా తనకున్న వ్యవసాయ భూమిలో 20గుంటల భూమి ఆలయ నిర్మాణంకోసం కేటాయించాడు. తన శక్తి మేరకు సొంత డబ్బులను వెచ్చించి వెంకటేశ్వరస్వామి, అలివేముమంగ పద్�
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పాలకమండలి ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించి దేవాదాయశాఖ చట్టంలో స్వల్ప సవరణలు చేయ�
Hyderabad | కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ(Endowment Department) భూములు కబ్జా కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో(Rajendranagar) కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయనతోపాటు వచ్చిన మంత్రులు, అధికారులు, ఇతర వీపీఐల భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.32 లక్షలు! మొత్తంగా వంద మందికి భోజనాలు! అంటే ఒక్కొక్కరి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున రూ.32 వే