ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామ�
ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత�
Attapur | అత్తాపూర్లోని అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం అభివృద్దికి దేవాదాయ శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందుకు మొదటిసారిగా దేవాలయ అభివృద్ది కోసం పాలక మండలి నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసిం
దేవాదాయ, ధర్మాదాయ శాఖలోకి ఇతర శాఖల ఉద్యోగులను డిప్యూటేషన్పై ఇవ్వాలంటూ ఆ శాఖ కమిషనర్ వెంకట్రావు ఈ నెల 9న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్తోపాటు పలు శాఖలకు లేఖలు పంపారు.
దేవాలయాల్లో పనిభారం పెరగడం, అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగుల నియామకాలకు దేవాదాయ శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఆ శాఖ ముగ్గురు అ�
ఆంధ్రా సాములోరు ఎట్టకేలకు కరుణించారు. పామర జనంపై దయతలచి నోరు విప్పారు. వేద పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టారు. చివరికి వారు చెప్పింది ఎట్లున్నదంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్కో డ
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం కేంద్రం మాజీ మంత్రి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న నిత్యహారతిపై పూజారులతో ఆయన చర్చించారు.
ధూపదీప నైవేద్య పథకం ద్వారా పురాతన దేవాలయాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు శుక్రవారం ఒ�
కాంగ్రెస్ సర్కార్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. 2014 నుంచి దేవాలయాల్లో జరిగిన నియామకాలపై కాంగ్రెస్ సర్కారు ఆరా తీస్త
ఇప్పటికే కార్పొరేష న్ చైర్మన్ పదవులు, సలహాదారుల నియామకాల్లో రాష్ర్టేతరులకు పెద్దపీట వేసిన రేవంత్ ప్రభుత్వం, ఇప్పుడు మరో రాష్ర్టేతరుడిని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయశాఖ ధార్మిక సలహాదారుగా నియమిస్తూ ఉత�
దేవాదయ శాఖలో ధార్మిక సలహాదారుగా ఆర్ గోవింద హరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఈవోగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్త�