దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడి ్డజిల్లా ఝరాసం గం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Nizamabad | ఉమ్మడిజిల్లాలో ‘దేవుడి’ భూములకు రక్షణకరువైంది. ఆలయ పరిరక్షణలో సంబంధిత యంత్రాంగం ఉదాసీన వైఖరి.. చట్టాల్లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. దీంతో యథేచ్ఛగా కబ్జ్జాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాల�
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలు పెంచుతున్నట్టు దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి తెలిపారు. దీంతో 3,208 మంది అర్చకులకు లబ్ధిచేకూరనున్నది.
భార్య కోరిన కోర్కెలను తీర్చేందుకు ఓ వ్యక్తి చైన్ స్నాచింగ్కు పాల్పడి.. దొంగగా మారాడు. ఓ మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును కొట్టేసి.. తనఖా పెట్టగా వచ్చిన నగదుతో భార్యతో కలిసి గోవా వెళ్లి ఎంజాయ్ చేశాడు.
Indrakaran Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీ�
సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్చకుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వినూత్న చర్యలు చేపట్టారని, గ్రామీణ అర్చకులకు వేతనం ఇవ్వడం తో పాటు ప్రభుత్వపరంగా అ�
దేవాదాయశాఖకు రూ.720 కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం దేవాదాయశాఖకు పెద్దపీట వేసింది. ఎన్నడూలేని విధంగా ఈసారి రూ.720 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం జిల్లాల్లో అమలవుతున�