Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస�
Encounter | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళా దళ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47తో సహ�
ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు (Encounter) జరుగుతున్నాయి. ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మరణించగా, తాజాగా బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు.
మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్ట్ అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియర్ శంకర్రావు (Maoist Shankar Rao) మృతదేహం స్వస్థలానికి చేరింది.
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల్లో మరో 9 మంది మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారులు గురువారం తెలిపారు. కాగా, ఇది నమ్మకద్రోహంతో చేసిన ఎన్కౌంటర్ అని మావోయిస్టు�
Encounter | ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. ముందుగా 18 మంది మరణించినట్లుగా వెల్లడించి�
Pulwama | దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా ఫసిపోరాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త బృందం ఓ ఉగ్రవాదిని హతమార్చింది.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని కా�
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 13కి చేరింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీస�
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్ (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
తుపాకుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. బుధవారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా బాసగూడ నదీ ప్రాంత�