దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్-నారా�
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల (Naxalites) మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
Encounter | ఢిల్లీలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో హిమాన్షు భావు గ్యాంగ్కు చెందిన అజయ్ అకా గోలి హతమయ్యాడు. ఢిల్లీ పోలీసులు, హిమాన్షు గ్యాంగ్ సభ్యులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆ గ్�
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సెమ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నార�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని పీడియా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతిచెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శని�
Encounter | దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లా రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ బాసిత్ అ�
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కుల్గామ్ (Kulgam)లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు (terrorists killed).
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస�
Encounter | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళా దళ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47తో సహ�
ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు (Encounter) జరుగుతున్నాయి. ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మరణించగా, తాజాగా బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు.
మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్ట్ అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియర్ శంకర్రావు (Maoist Shankar Rao) మృతదేహం స్వస్థలానికి చేరింది.
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల్లో మరో 9 మంది మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారులు గురువారం తెలిపారు. కాగా, ఇది నమ్మకద్రోహంతో చేసిన ఎన్కౌంటర్ అని మావోయిస్టు�
Encounter | ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. ముందుగా 18 మంది మరణించినట్లుగా వెల్లడించి�