Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లోని దోడా (Doda) జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ (Army Captain Killed) అమరుడయ్యారు.
Anantnag | జమ్మూకశ్మీర్ అనంత్నగర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సైనికుడితో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
Anantnag | జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ ప్రాంతంలో ఉన్న అహ్లాన్ గడోల్లో ఉగ్రవాద జాడ గురి�
Encounter | జమ్మూ కశ్మీర్ కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఈ ఘటనలో బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఎన్కౌంటర్ల�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు మరణించాడు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు
Encounter | ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్లో భద్రతా భలగాలు, ఉగ్రవాదులకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. కెరాన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో కాల్�
Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Rahul Gandhi | జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీ
జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక
Encounter | దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇంతకు ముందు శనివారం నలు�
Kulgam Encounter | కుల్గామ్ జిల్లా మోడెర్గాంలో భద్రతా బలగాలు, ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో కాల్పులు జరుగుతున్�
Encounter | మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో మంగళవారం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.