Encounter | ఛత్తీస్గఢ్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్�
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటున్నది. సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్టు ఐజీపీ ఐకే ముయివా తెలిపారు.
Manipur Encounter | మణిపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుకీ మిలిటెంట్లు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. సె
జమ్ముకశ్మీరులోని కిష్టార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఆదివ
Army Officer Killed | ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జమ్మూ కశ్మీర్లో శనివారం రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరణించిన ఉగ్రవాదుల్లో విదేశీయుడొకరు ఉన్నారు.
Sri Nagar Encounter | జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ నగర పరిధిలోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ తెలిపారు.
Encounter | శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని సైన్యం ఐఈడీ పేల్చి వేసింది. ఆ తర్వాత ఇల్లంతా పొగతో నిండిపోయింది.
Encounter | జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా అనంత్నాగ్ (Anantnag) జిల్లాలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Maharashtra | మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మృతిచెందారు. మరోవైపు మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక �
Bahraich Violence | భరూచ్ హింసాకాండ నిందితులు నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ సంఘటనలో ఐ
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం మరోసారి మావోయిస్టు, పోలీసు బలగాల రణరంగమైంది. దంతెవాడ, నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్ప�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపారు. వీరిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పా