ఇరిగేషన్శాఖ ఈఎన్సీ ఎవరు? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ఈఎన్సీ మురళీధర్ను రాజీన
Telangana | తెలంగాణ నీటి పారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విచిత్ర వాదన చేస్తున్నది. ఒక వైపు ప్రాజెక్టులను అప్పగి�
తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు త�
లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత, డిజైన్ లోపాలు లేవని, ఇసుక కదలిక వల్ల�
Kaleshwaram | రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినంతగా లేవని, వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కృష్ణా నదీ యాజమాన్య
తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎం బీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో రోజు కు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
భవిష్యత్తు అవసరాల కోసం గత సంవత్సరానికి సంబంధించి కామన్ రిజర్వాయర్లలో 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నామని, వాటిని ఈ ఏడాది వినియోగించుకుంటామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను మంజూరు చే యాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.
2022-23 నీటి సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వాటాలో 18 టీఎంసీల జలాలు నాగార్జునసాగర్ డ్యామ్లో మిగిలి ఉన్నాయని, వాటిని ప్రస్తుత 2023-24 నీటి సంవత్సరంలో క్యారీ ఓవర్ చేసుకునేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ ప్రభుత్వ
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ �