కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లతోపాటు ప్రాధాన్యతా క్రమంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలోనే పూర్తి చేయ
మొదటినుంచి సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేకతను మరోసారి చాటుకుంటున్నది. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం సాగునీటి
మొదటి దశలో చేపట్టిన చెక్డ్యామ్ల నిర్మాణాలన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శివనందన్కుమార్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Integrated Water Plan | రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల కింద యాసంగి పంటల సాగుకు నీటి విడుదలపై నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక- యాజమాన్య కమిటీ
జల వివాదాలకు సంబంధించి పలుమార్లు విన్నవించినా కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పందన లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
Telangana ENC | రాష్ట్రంలో ముంపుపై పీపీఏ భేటీలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. పోలవరం వెనుక జలాల వల్ల రాష్ట్రంలో ముంపుపై ప్రధానంగా ప్రస్తావించామని స్పష్టం చేశారు. పోలవరం ప�
సత్వర సాగునీటి ప్రా యోజిత కార్యక్ర మం (ఏఐబీపీ), ఆర్ఆర్ఆర్, క్యా చ్మెంట్ ఏరి యా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకాల కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులను వచ్చే జూన్లోగా పూర్తి చేయాలని సాగునీట�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువ�
అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు అన్ని సర్కిళ్లలో ప్రత్యేక కంట్రోల్ రూముల ఏర్పాటు జూన్16 నుంచి 24 గంటలు అందుబాటులో.. హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): వర్షకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్�
తెలంగాణను సంప్రదించకుండానే తుంగభద్రపై ప్రాజెక్టులకు అనుమతి సీడబ్ల్యూసీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం సీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): నదీ పరీవాహక రాష్ర్ట�
telangana ENC letter to krmb chairman | కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీ చైర్మన్ను తెలంగాణ ఈఎన్సీ మురళీధర్