దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా జిల్లాలో కొనసాగింది. బ్యాంకులు, పోస్టల్, ఎల్ఐసీ సేవలు స్తంభించి పోయాయి. ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. క�
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష, ఇతర కార్మిక, ప్రజాసంఘాల పిలుపుతో నగరంలో సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమైంది. బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం, భవిష్యనిధి ఉ�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింద�
ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని మరో రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీ�
హైకోర్టు ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. 2022-24 కాలానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎంపి ఖాద్రీ, ఈ నిశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈ ప్రశాంత
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసీ-ఐపీవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అబిడ్స్ బ్రాంచ్ (సీబీ-7) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎం�
టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లోని ఐదు�
ఒక్కో ఉద్యోగికి రూ.25 లక్షలకుపైనే ఇస్తున్న ఐటీ సంస్థలు..జాబ్ వెబ్సైట్ సైకీ తాజా నివేదికజనవరిలోనూ టెక్ రంగంలో భారీగా నియామకాలు..మెట్రో నగరాల్లోనే అధికం ముంబై, ఫిబ్రవరి 23: దేశీయ ఐటీ రంగంలో హైదరాబాద్ ఉద్�