ప్రభుత్వరంగ బీమా సంస్థల ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. బీమా సంస్థలను బలహీన పరుచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా జనవరి 4న సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ది జాయింట్ ఫోరం ఆఫ్�
ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్ను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాం�
‘ఒకటో తారీకు ఎప్పుడొస్తుందా! అని నెలంతా ఎదురుచూస్తాం.. తీరా అది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది.. మా కష్టాలు మాత్రం అలాగే ఉండిపోతాయి’.. ఓ తెలుగు సినిమా డైలాగ్ ఇది.. ఇప్పుడు దేశంలోని వేతన జీవుల పరిస్థితి కూడా ఇలా
ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్�
కాంగ్రెస్ నేత మనోజ్ కర్జగికి చెందిన సెలూన్లో ఒక మహిళ బ్యూటీషియన్గా పని చేస్తున్నది. శనివారం ఆయన ఆ సెలూన్కు వెళ్లాడు. మహిళా ఉద్యోగినిని హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.
హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మాసిస్టు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లికి చెందిన జింకల పాండు(33) భార్యా పిల్లలతో కలిసి కుం�
18వ శతాబ్దం చివర్లో ఫ్రాంక్రైట్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్ను ‘మూన్లైటింగ్' కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. మూన్లైటింగ్ వల్ల సాఫ్ట్వేర్ రంగం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నదని విప్రో అధినేత ర
శాంటియాగో: ఒక ఉద్యోగి నెల జీతం రూ.43,000. అయితే ఒక కంపెనీ పొరపాటున అతడి బ్యాంకు ఖాతాలో రూ.1.4 కోట్లు జమ చేసింది. దీంతో ఆ ఉద్యోగి వెంటనే తన జాబ్కు రిజైన్ చేశాడు. ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యాడు. ఆశ్చర్యం కలిగ
ఎవరి జీవితంలో అయినా సరే ప్రియురాలిని ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడగడం ఒక మధురానుభూతి. ఆమె సమాధానం కోసం ఎదురు చూడటం.. ఆమె అవునంటే కలిగే ఆనందం అన్నీ కూడా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అనుభూతులే. అలాంట
4 వేలు తీసుకొని చెల్లించినా హింస మార్ఫింగ్ ఫొటోలు చేసి బెదిరింపులు వాట్సాప్లో 4 వేల మందికి ఫార్వర్డ్ హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): మౌలాలికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని ఓ ఇన్స్టంట్ లోన్�