పైరవీలు జాన్తానై..అంటున్నారు బల్దియా కమిషనర్. జీహెచ్ఎంసీలో మూడేండ్లకు పైబడిన ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని నిర్ణయించిన కమిషనర్.. ఆ మేరకు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు కమిటీని కూడా వేశారు. అయితే
జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేసిన 12 మంది ఉద్యోగులకు ఉద్యోగ వయోపరిమితి పూర్తయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం వారికి వీడ్కోలు సభను నిర్వహించి ఘనంగా సన్మానించారు.
గ్రాట్యుటీ ఉద్యోగి హకు అని, అదేమీ మేనేజ్మెంట్ ఇచ్చేది కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పెంచిన సీలింగ్ ప్రకారం ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులంటూ పీఎఫ్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయా
రాజకీయాలలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెప్పటం నాయకులకు సర్వసాధారణం. అధికార ప్రయోజనాల కోసం వారట్లా మాట్లాడటానికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అయినప్పటికీ కొన్ని విషయాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగు
Supreme court | నియామకాల్లో నిబంధనలు పాటించని కారణంగా అవకాశాన్ని కోల్పోయిన 8 మందికి ఉద్యోగాలివ్వాలని సుప్రీంకోర్టు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్పీస్పీడీసీఎల్)ను ఆదేశించింది. తన పరిధిలోని ఏఈ, జ�
ఓ చిట్ఫండ్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘట న ఆదివారం హనుమకొండలో చోటుచేసుకున్నది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన నల్లా భాస్కర్రెడ్డి (28) కనకదుర్గ చిట�
Employee Absconds With Moneay | వ్యాపార సంస్థలో ఒక ఉద్యోగి పదేళ్లకుపైగా పని చేశాడు. యజమాని నమ్మకం పొందాడు. చివరకు వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. (Employee Absconds With Moneay) దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Knife attack on employee | యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో(Yadadri bhuvanagiri Collectorate) ఉద్యోగి మరో ఉద్యోగి కత్తితో దాడి(Knife attack) చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగు
Crocodile Inside Swimming Pool | పబ్లిక్ పార్క్లోని స్విమ్మింగ్ పూల్లో ఒక మొసలి (Crocodile) కనిపించింది. పట్టుకుని బంధించేందుకు ప్రయత్నించిన ఒక సిబ్బందిని అది కరిచింది.
ప్రముఖ ఫాస్ట్ఫుడ్ చైన్ బర్గర్ కింగ్ ఉద్యోగి 27 ఏండ్ల పాటు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా ఉన్నందుకు కంపెనీతో పాటు సహోద్యోగులు మరపురాని కానుక అందించారు. బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్ ఫోర్డ్కు క్�
ప్రభుత్వరంగ బీమా సంస్థల ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. బీమా సంస్థలను బలహీన పరుచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా జనవరి 4న సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ది జాయింట్ ఫోరం ఆఫ్�
ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్ను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాం�
‘ఒకటో తారీకు ఎప్పుడొస్తుందా! అని నెలంతా ఎదురుచూస్తాం.. తీరా అది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది.. మా కష్టాలు మాత్రం అలాగే ఉండిపోతాయి’.. ఓ తెలుగు సినిమా డైలాగ్ ఇది.. ఇప్పుడు దేశంలోని వేతన జీవుల పరిస్థితి కూడా ఇలా