ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు అని కేసీఆర్ తరచుగా అంటుంటారు. పరిపాలనను ప్రజల వద్దకు చేర్చే గురుతర బాధ్యత వారి భుజాలపైనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం మలిదశ పోరులో ఉద్యోగుల పాత్ర మరువరానిది. ఈ అ�
ప్రభుత్యోద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ టీన్జీవోలు చేపట్టిన ఆందోళన గురువారంతో 12వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని �
రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆగస్టు 15లోపు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు వేచిచూస్తామని, ఆలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమరానికి దిగుతామని హెచ్చరించిం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లిందని మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. క్యాబినెట్ నిర్ణయాలపై ఆయన గురువారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ �
ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసూరుమనిపించింది. ‘తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు
రాష్ట్రంలో ఉద్యోగ, పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అందుకనుగుణంగా మ్యానిఫెస్టోలో కరువు భత్
ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నవీన్మిట్టల్, లోకేశ్కుమార్, కృష్ణభాస్కర్లతో కూడిన కమిటీని నియమిస్తూ మంగళవారం �
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. అధికారంల�
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా పోరాడతామని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని స�
ఏడాది గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే.. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రశ్నించారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నాం�
ఉద్యోగుల సమస్యలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని పబ్లిక్ సర్వె
విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల జిల్లా భవనాన్ని సోమవారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాట
హెచ్ఎండీఏకు ఇప్పట్లో పూర్వవైభవం వచ్చేలా లేదు. పూర్తిస్థాయి మెట్రోపాలిటన్ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించినా.. హెచ్ఎండీఏ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. సిటీ జనాల సమస్యలు దేవుడెరుగ
ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, న్యాయమైన సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే దసరా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో సంఘం రా�