ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 27 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఉద్యోగుల జేఏసీ నేతలు జగదీశ్వర్, శ్రీనివాసరావు వెల్లడించారు. రెండు రోజుల్లో వందమందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తా
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిషారానికి రాజీలేని పోరాటం చేస్తామని టీ ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోస్ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు.
పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలు బీఆర్ఎస్తోనే పరిష్కారమవుతాయని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్�
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ ఓపీఎస్ను అమలు చేయాలని, ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని టీఎన్జీఓస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. ఆయనను ఆదివారం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు.
తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను నెరవేర్చుకున్నామని
స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నో సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.