అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ విరాళం అందించారు.
ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. గతంలో తనపైనా రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న సంగతిని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా బయటపెట్టారు.
Elon Musk: ట్రంప్ పార్టీకి మస్క్ సపోర్టు ఇస్తున్నారు. ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న సంస్థకు మస్క్ భారీ విరాళం ఇచ్చారు. ఆ విరాళానికి చెందిన పూర్తి డిటేల్స్ ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.
న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా అంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు.
వ్యక్తులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) నుంచి ఈవీఎంలకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నదనే ఎలాన్ మస్క్ ప్రకటన కలకలం రేపింది. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని మస్క్ సూచించడం గమనార్హం.
KC Tyagi | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అవకతవకలు జరిగాయని, ఈవీఎంల (EVMs) ను ట్యాంపరింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై.. ఎన్డీఏ (NDA) కూటమిలోని మిత్రపక్ష పార్టీ జేడీయూ (JDU) కు చెందిన సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) స్పందించారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(�
Rahul Gandhi | ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొంత మేరకు హ్యాక్ చేసే అవకాశాలున్నాయని.. ఈ ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గా�
Elon Musk | అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) హ్యాకింగ్కు గురవ్వడంపై టెస్లా, స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్
Elon Musk: చాట్జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ఏఐతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్మాన్పై దాఖలు చేసిన దావాను బిలియనీర్ ఎలన్ మస్క్ వెనక్కి తీసుకున్నారు. కేసును విత్డ్రా చేస్తున్న విషయాన్ని కాలిఫోర్నియా కోర