Musk Affair | టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్యతో ఆయనకు అఫైర్ ఉన్నట్లు, ఓ పార్టీలో ఆమెతో కలిసి కెటామైన్ డ్రగ్ తీసుకున్నట్లు ఓ మీడియ�
సాధారణ ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉంటాయని చాలా మంది ముఖ్యమైన ఫోన్ కాల్స్ను, మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ‘ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్' ఫీచర్ ఉండటమే దీనికి కారణం.
ఎక్స్లో ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలు పోస్ట్ చేయొచ్చని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం వెల్లడించారు. వీటితోపాటు టీవీ సిరీస్లు, పాడ్ కాస్ట్లను ఎక్స్లో పోస్ట్ చేసి మానిటైజేష�
భారత్కు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. చైనాలో ఆకస్మికంగా పర్యటించి ఆ దేశ ప్రధాన మంత్రి లీ కియాంగ్తో సమావేశమై వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి అంశాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నది.
అమెరికా టెక్నాలజీ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి 22 వరకు భారత పర్యటనకు రావాల్సిన ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పర్యాటన ఈ ఏడాది చివరినాటికి వాయిదా పడింది.
Elon Musk: టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్.. ఇండియా టూర్ను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో
UNSC | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్కు శాశ్వత సభ్యత్వం (Permanent Seat)పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రస్తావించిన విషయం తెల�
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్' కొత్త యూజర్లకు షాక్ ఇచ్చింది. ఫేక్ ఖాతాలు, స్పామ్ను అడ్డుకునే ప్రయత్నం పేరుతో కొత్త ఖాతాదార్లకు వార్షిక ఫీజు విధించబోతున్నట్టు ‘ఎక్స్' కంపెనీ (ఎక్స్ కార్ప్) నుంచ�
సామాజిన మాధ్యమం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి షాకివ్వనున్నారు. కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ నెల భారత్కు రానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు.