న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా అంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు.
వ్యక్తులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) నుంచి ఈవీఎంలకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నదనే ఎలాన్ మస్క్ ప్రకటన కలకలం రేపింది. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని మస్క్ సూచించడం గమనార్హం.
KC Tyagi | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అవకతవకలు జరిగాయని, ఈవీఎంల (EVMs) ను ట్యాంపరింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై.. ఎన్డీఏ (NDA) కూటమిలోని మిత్రపక్ష పార్టీ జేడీయూ (JDU) కు చెందిన సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) స్పందించారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(�
Rahul Gandhi | ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొంత మేరకు హ్యాక్ చేసే అవకాశాలున్నాయని.. ఈ ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గా�
Elon Musk | అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) హ్యాకింగ్కు గురవ్వడంపై టెస్లా, స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్
Elon Musk: చాట్జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ఏఐతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్మాన్పై దాఖలు చేసిన దావాను బిలియనీర్ ఎలన్ మస్క్ వెనక్కి తీసుకున్నారు. కేసును విత్డ్రా చేస్తున్న విషయాన్ని కాలిఫోర్నియా కోర
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉన్నది. మే నెలలో 9,500 మంది తొలగింపునకు గురయ్యారని తాజా గణాంకాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 89 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు తేలింది. ‘టెస్ల
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సైన్స్ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898ఏడీ’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
తన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ ద్వారా సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని సంకల్పించినట్టు టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో ఇన్వెస్టర్లకు వెల్లడించారు.