Elephants | దేశంలోనే ఏనుగుల జనాభా (Elephant population) అత్యధికంగా కలిగిన రాష్ట్రంగా కర్ణాటక (Karnataka) తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన చామరాజనగర్ (Chamaraja Nagar) జిల్లా ఏనుగుల సంరక్షణలో అగ్రస్థానంల
శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు తెచ్చి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3 కోట్�
భారత్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ ఆందోళన కలిగిస్తున్నది. మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోగా, కర్ణాటకలో గత రెండు రోజుల్లో ఇద్దరు మరణించారు.
Elephants : శ్రీలంకలో రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. హబరానాలోని వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ విషాద ఘటన జరిగింది.
Research | మనుషుల మాదిరే ఏనుగులు కూడా తమ గుంపులోని ఏనుగులను పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇటీవల మహారాష్ట్ర నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన ఓ ఏనుగు ఇద్దరిని పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ప్రస్తుతం అది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తుండగా, మళ్లీ మన రాష్ట్రంలోకి ప్రవేశ
చెన్నూర్ ప్రాంత అడవుల్లోనూ ఏనుగులు సంచరించే అవకాశ ముందని, అందరూ అప్రమ త్తంగా ఉండాలని చెన్నూర్ అటవీశాఖ రేం జ్ అధికారి శివకుమార్ అన్నారు. శుక్ర వారం చెన్నూర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాల యంలో ‘మానవ-ఏను
పెద్దసైన్యంతో వస్తున్న శత్రువుల నుంచి రక్షణ కోసం.. జాయపుడు, లలితాంబ అడవిలోకి మళ్లారు. రాత్రి కావడంతో.. ఇద్దరూ ఏనుగుల కోసం ఏర్పాటుచేసిన మాటుగొయ్యిలో పడిపోయారు. రాత్రంతా అందులోనే ఉన్నారు.
స్మార్ట్ఫోన్ యుగంలో సంప్రదాయ రేడియో అవసరం చాలావరకు తీరిపోయి ఉండొచ్చు.. కానీ, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల ప్రజలకు ఆకాశవాణి అవసరం ఇంకా ఉంది. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అయితే మరీ ఎక్కువ.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్పై దాడి చేశాయి.