ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్పై దాడి చేశాయి.
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది.
దక్షిణాది రాష్ర్టాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ర్టాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీవేంక
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళలకు గురవుతున్నారు.
ఒడిశాలో ఏనుగులు మద్యాన్ని తాగి గాఢ నిద్రలోకి వెళ్లిన ఘటన వెలుగుచూసింది. కియోంజర్ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు. అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో నాటు సారాను తయారు చేయడానికి ప్
నివాస ప్రాంతాల్లోకి వన్యప్రాణులు చొచ్చుకువచ్చిన వీడియోలను మనం చూస్తుంటాం. తాజాగా పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లా నుంచి ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏనుగులకు కొలనుల్లో ఈతకొట్టడం అంటే ఎంతో సరదా. వేసవికాలంలో బురద గుంటల్లో ఆటలాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి బురద చల్లుకుంటూ ఉంటాయి. తరచూ సరస్సులు లేదా నదుల్లో ఈతకొడుతూ ఉల్లాసంగా గడుపుతాయి. క�