Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్న తిరుమలలో (Tirumala) ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఆదివారం వేకువజామున పాపవినాశనం రోడ్డులో పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి.
మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో గజరాజుల విధ్వంసం కొనసాగుతోంది. అడవి ఏనుగుల దాడిలో మరో ముగ్గురు మరణించడంతో జిల్లాలో ఈ తరహా ఘటనల్లో మరణించిన వారి సంఖ్య రెండు రోజుల్లో ఐదుకు పెరిగింద�
Elephants | గజరాజులకు (Elephants) ఆకలేది. దీంతో గుట్టల్లో ఉన్న అవి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చాయి.. ఓ కుంటలో నీళ్లు కనిపించడంతో సేదతీరుదామని అందులోకి దిగాయి. కాసేపటి తర్వాత అందులోనుంచి బయటకు
Elephants herd: పదీ ఇరవై ఏనుగులతో కూడిన మందలు గ్రామాల్లోకి రావడం సాధారణంగా జరుగుతుంది. కానీ తాజా అసోం రాష్ట్రం నగావ్ జిల్లాలోని ఓ గ్రామంలోకి ఒకటి కాదు
న్యూఢిల్లీ: ఏనుగు దంతాల వేట వాటి జన్యువులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. జన్యుమార్పుల కారణంగా ఏనుగులు కాలక్రమంలో వాటి దంతాలను కోల్పోతున్నాయి. మొజాంబిక్లో అంతర్యుద్ధం సమయంలో (1977-1992) ప్రజలు నిధుల కోసం ఏనుగ
భువనేశ్వర్, సెప్టెంబర్ 14: జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులను తేనెటీగలతో అడ్డుకొనేందుకు ఒడిశా ప్రభుత్వం సిద్ధమైంది. ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించకుండా అంగుల్ జిల్లాలోని అత్మాల్లిక్ అట�
గౌహతి: సెంట్రల్ అస్సాంలోని నగావ్ జిల్లాలో గురువారం దారుణం జరిగిన విషయం తెలిసిందే. 18 ఏనుగులు ఒకేసారి మృతిచెందిన ఆ ఘటన అందర్నీ కలిచివేసింది. భారీ మూగజీవాలు ఎలా ఒకేసారి ప్రాణం విడిచాయన్నదే అంతు �